koodali

Wednesday, July 8, 2015

గోదావరి పుష్కరాల శుభ సందర్భంగా కొన్ని విషయాలు..


నదులను మురికితో కలుషితం చేయకూడదు.

 పల్లెలు, పట్టణాల నుంచి , పరిశ్రమల నుంచి .. వచ్చే వ్యర్ధాలను నదులలోకి వదలకూడదు. 

నదీ స్నాన సమయంలో షాంపూలను, సబ్బులను వాడరాదు.

 పసుపు, కుంకుమ, పువ్వులు..  మొదలైనవి ప్లాస్టిక్ దొప్పలలో ఉంచి  నదులలో వదలకూడదు. 

పుష్కర స్నానం వల్ల  ఎంతో పుణ్యం లభిస్తుంది

 నదులను కలుషితం చేయకుండా ఉన్నప్పుడు ఎంతో పుణ్యం లభిస్తుంది.

ఇవన్నీ  చాలామందికి తెలిసిన విషయాలే. 

No comments:

Post a Comment