ఎందరో హిందువులు షిర్డి సాయిని పూజిస్తున్నారు.
శివుడు, విష్ణువు, బ్రహ్మ త్రిమూర్తుల మధ్య భేదం లేదు.. అని సనాతనధర్మం తెలియజేస్తే . .... పాతకాలంలో కొందరు పండితులమని చెప్పుకున్నవారు శైవులకు వైష్ణవులకు మధ్య గొడవలు సృష్టించారు. హిందువుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి.
oka link..షిర్డి సాయి గురించి కొందరి అభిప్రాయాల గురించి ...
This comment has been removed by the author.
ReplyDelete