గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి .
దేశ రక్షణ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ఎండనక వాననక మంచులో కూడా దేశప్రజల రక్షణ కొరకు పాటుబడుతుంటే ,
ప్రజలలో కొందరు మాత్రం సమాజ సొమ్మును దోచుకోవటం, అవినీతి, నైతికత లేకుండా జీవించడం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం లేదు.
No comments:
Post a Comment