koodali

Monday, June 27, 2016

ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మూఢమి పాటిస్తారు కానీ,


  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలిరావటం మంచి విషయమే


అయితే  మూఢమి   వెళ్లి మంచి రోజులు వచ్చిన తరువాత నూతన   కార్యాలయాలు ప్రారంభిస్తే  మరింత బాగుండేదేమో .. 


అయితే ఇప్పుడు ప్రారంభిస్తున్నవి తాత్కాలిక కార్యాలయాలే కదా!


 ఆలస్యమైనా బదిలీలపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు  పాఠశాలలో సీట్లు ఇస్తారు కదా!  


 ఆంధ్రప్రదేశ్  వాళ్ళు మూఢమి   పాటిస్తారు కానీ, 


నాకు తెలిసినంతలో  తమిళనాడుకర్నాటక వాళ్ళు మూఢమి  పాటించరనుకుంటాను. 


ఎందుకో తెలియదు. 











No comments:

Post a Comment