koodali

Friday, February 26, 2016

ఓం....


ఒక సందర్భంలో ,ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ఏమని చెప్పారంటే,


 అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.

***************

 దైవం అయిన ఆదిశక్తిపరమాత్మ దేవతలను సృష్టించారు.

మనుషులను, పశుపక్ష్యాదులను, మొక్కలను..ఇలా ఎన్నింటినో సృష్టించారు. 

  ఆదిశక్తిపరమాత్మ  అత్యంతగొప్పవారు. 






No comments:

Post a Comment