koodali

Wednesday, February 6, 2013

ప్రహ్లాదునికి జగన్మాత చెప్పిన కొన్ని విషయాలు.



ఒక  సందర్భంలో  ప్రహ్లాదుడు  జగన్మాతను  ప్రార్ధించి,   కొన్ని  సందేహాలను  అడగటం  జరిగింది.

అప్పుడు  అమ్మవారు  చెప్పిన  విషయాలలోని   కొంత  భాగం....


.....ప్రహ్లాదా  !.... అన్ని  శుభాశుభాలకూ  కారణం  కాలమే  కదా  !  వైరాగ్య  భావన  ఉన్నవారికి  ఎక్కడ  ఉన్నా  ఎప్పుడూ  సుఖమే.  లోభ చిత్తులకు  ముల్లోకాలూ  చేతికి  వచ్చినా  సుఖం  ఉండదు.  ఏ  ఫలాలూ  సంతృప్తినివ్వవు.........అంటూ  చెప్పటం  జరిగింది. 
.......................................

ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.







6 comments:

  1. వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే.
    లోభ చిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు.

    జగన్మాత మాటలు జనులందరికీ చేరవేసిన మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే.లోభ చిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు.

      Delete
  2. జగన్మాత వాక్కులు అక్షర సత్యాలు

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      జగన్మాత వాక్కులు అక్షర సత్యాలు .

      Delete
  3. అమ్మ దయ ఎప్పటికీ కావాలి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      అమ్మ దయ ఎప్పటికీ కావాలి.

      Delete