koodali

Monday, December 18, 2017

ఓం ....

ధనుర్మాసం ఆరంభమయింది. 

 చాలామంది  తిరుప్పావై  వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.


  కొంతకాలం క్రిందట  మేము  శ్రీ విల్లిపుత్తూర్  మరియు కొన్ని దేవాలయాలకు వెళ్ళి  వచ్చాము . 

శ్రీ  ఆండాళ్  అమ్మవారు మరియు  శ్రీ రంగనాధుని  దర్శించుకునే అదృష్టం  కలిగింది.  అంతా దైవం దయ.

 

No comments:

Post a Comment