koodali

Wednesday, August 24, 2016

కొన్ని విషయాలు.... ఎండల్లో ఊరేగింపుల వల్ల పిల్లలు..


కృష్ణా పుష్కరాలు ముగింపు కార్యక్రమాలు కూడా బాగున్నాయి.

 అయితే సింధు రాక సందర్భంగా జరిగిన  ఊరేగింపు బాగా ఎండలో జరిగింది.

 ఎందరో  పిల్లలు కూడా ఆ ఎండలో రోడ్డుకు ఇరువైపులా  ఉండటం టీవీలలో చూశాము.  

ఎండల్లో ఊరేగింపుల వల్ల అందరూ అలసిపోతారు. 

ఆహ్వానితులు.... ఆహ్వానించేవాళ్లు కూడా ఎండకు అలసిపోతారు.

స్టేడియంలో సన్మానం మరియు  సాయంత్రం హారతి కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించటం బాగుంది.

 అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.





No comments:

Post a Comment