koodali

Sunday, January 26, 2014

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ...



ఈ  దేశ  స్వాతంత్ర్యం  కోసం  ఎందరో   ఎన్నో  త్యాగాలు  చేసారు.

ఇప్పటికీ  దేశాన్ని  రక్షించటం  కోసం  సరిహద్దులలో  ఎందరో  సైనికులు   ఎన్నో  కష్టాలకోర్చి   దేశ  రక్షణ  బాధ్యతలను  నిర్వర్తిస్తున్నారు. 


  విధినిర్వహణలో  కొందరు  సైనికులు    ప్రాణాలను  కోల్పోయారు .   సైనికుల  కుటుంబసభ్యులు  కూడా  త్యాగమూర్తులే.  

దేశం  కోసం  శ్రమించిన  మరియు  శ్రమిస్తున్న   ప్రతి  ఒక్కరి   శ్రమ   వెలకట్టలేనిది.  అందరికీ  కృతజ్ఞతలను  తెలియజేసుకుంటున్నాను. 






No comments:

Post a Comment