కొందరు ఏమంటున్నారంటే... సాయికి గురుపరంపర లేదు అంటున్నారు.
దత్తాత్రేయుల వారు 24..గురువుల గురించి తెలియజేసారు.
ఈ విషయాలను గమనిస్తే... గురువు కావాలంటే గురుపరంపర ఉండవలసిన అవసరం లేదని తెలుస్తుంది.
******************
షిర్డి సాయి గురించి ప్రాచీన గ్రంధాలలో చెప్పలేదు అంటున్నారు.
శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధములో షిర్డిసాయి గురించిన వివరములున్నాయి.
ధర్మ రక్షణ కొరకు మహిమాన్వితులు లోకానికి రావటం జరుగుతుందని కూడా పెద్దలు తెలియజేసారు.
****************
సాయి పుట్టుక గురించి ప్రశ్నిస్తూ .. సాయి హిందువా ? ముస్లిమా ? సాయిది ఏ కులం ? ...గురించి..
ఏరులు, వీరులు, గొప్పవారి .... పుట్టుక గురించి శోధించనవసరం లేదని పెద్దలు తెలియజేసారు కదా !
కొన్ని మతముల వారి మధ్య సయోధ్య కుదర్చటం ఎంతో అవసరమైన ఆ రోజుల్లో షిర్డి సాయి రావటం జరిగింది.
షిర్డి సాయి ఎన్నో విధానాలను పాటించారు...
ఉదా..అగ్నిహోత్రాన్ని వెలిగించటం ( ధుని వెలిగించటం ), విభూతిని పంచి ఇవ్వటం, హిందూ దేవాలయాలను బాగుచేయించటం..మరియు .. అల్లాహ్ నామాన్ని స్మరించటం, మసీదులను బాగుచేయించటం..ఇలా అన్ని మతాలకు సంబంధించిన విధానాలను అవలంబించారు.
సాయి హిందువు అని తెలిస్తే ముస్లింలు దూరమయ్యే అవకాశముంది. సాయి ముస్లిం అని తెలిస్తే హిందువులు దూరమయ్యే అవకాశముంది.
సాయి యొక్క పుట్టుక గురించి తెలియకపోవటం వలన ...అన్ని మతముల వారు సాయిని తమవారిగా భావించటానికి అవకాశం కలిగింది.
ఇవన్నీ గమనిస్తే షిర్డి సాయి పుట్టుక గురించి తెలియకపోవటం మంచిదే అనిపిస్తుంది.
****************
షిర్డి సాయికి సరిగ్గా అంత్యక్రియలు జరగలేదనే విషయం గురించి ....
శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే..సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అని తెలుస్తోంది.
ఉదా..భారతంలో విదురుని శరీరం పడిపోగా, ధర్మరాజు కలిసి విదురునికి అగ్ని సంస్కారం జరపటానికి ప్రయత్నించగా ..ఇతడు విరక్తుడు, సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు.అలా వదిలి వెళ్లిపోండి. అని అశరీరవాణి అంటుంది.
సాయి కూడా విరక్తులే. అంత్యక్రియలు సరిగ్గా జరగలేదనటం సరికాదు.
దత్తాత్రేయుల వారు 24..గురువుల గురించి తెలియజేసారు.
ఈ విషయాలను గమనిస్తే... గురువు కావాలంటే గురుపరంపర ఉండవలసిన అవసరం లేదని తెలుస్తుంది.
******************
షిర్డి సాయి గురించి ప్రాచీన గ్రంధాలలో చెప్పలేదు అంటున్నారు.
శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధములో షిర్డిసాయి గురించిన వివరములున్నాయి.
ధర్మ రక్షణ కొరకు మహిమాన్వితులు లోకానికి రావటం జరుగుతుందని కూడా పెద్దలు తెలియజేసారు.
****************
సాయి పుట్టుక గురించి ప్రశ్నిస్తూ .. సాయి హిందువా ? ముస్లిమా ? సాయిది ఏ కులం ? ...గురించి..
ఏరులు, వీరులు, గొప్పవారి .... పుట్టుక గురించి శోధించనవసరం లేదని పెద్దలు తెలియజేసారు కదా !
షిర్డి సాయి ఎన్నో విధానాలను పాటించారు...
ఉదా..అగ్నిహోత్రాన్ని వెలిగించటం ( ధుని వెలిగించటం ), విభూతిని పంచి ఇవ్వటం, హిందూ దేవాలయాలను బాగుచేయించటం..మరియు .. అల్లాహ్ నామాన్ని స్మరించటం, మసీదులను బాగుచేయించటం..ఇలా అన్ని మతాలకు సంబంధించిన విధానాలను అవలంబించారు.
సాయి హిందువు అని తెలిస్తే ముస్లింలు దూరమయ్యే అవకాశముంది. సాయి ముస్లిం అని తెలిస్తే హిందువులు దూరమయ్యే అవకాశముంది.
సాయి యొక్క పుట్టుక గురించి తెలియకపోవటం వలన ...అన్ని మతముల వారు సాయిని తమవారిగా భావించటానికి అవకాశం కలిగింది.
ఇవన్నీ గమనిస్తే షిర్డి సాయి పుట్టుక గురించి తెలియకపోవటం మంచిదే అనిపిస్తుంది.
****************
షిర్డి సాయికి సరిగ్గా అంత్యక్రియలు జరగలేదనే విషయం గురించి ....
శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే..సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అని తెలుస్తోంది.
ఉదా..భారతంలో విదురుని శరీరం పడిపోగా, ధర్మరాజు కలిసి విదురునికి అగ్ని సంస్కారం జరపటానికి ప్రయత్నించగా ..ఇతడు విరక్తుడు, సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు.అలా వదిలి వెళ్లిపోండి. అని అశరీరవాణి అంటుంది.
సాయి కూడా విరక్తులే. అంత్యక్రియలు సరిగ్గా జరగలేదనటం సరికాదు.
******
షిరిడిలో సాయిబాబా సమాధి ఉండటాన్ని తప్పుపడతారు.
షిరిడిలో సాయిబాబా సమాధి ఉండటాన్ని తప్పుపడతారు.
అయితే, నాకు తెలిసినంతలో, హిందువులలో ..ఎవరైనా చిన్నపిల్లలు, గర్భిణి, సన్యాసులు..వీరి మరణానంతరం శరీరాలను దహనం చేయకుండా మట్టిలో కప్పిపెడతారట.
**************
సాయి ఆలయాలలో ఇతర దేవతల విగ్రహాలు ఉండకూడదనే విషయం గురించి...
ఇప్పుడు సాయి ఆలయాలలో ఇతర దేవతల మూర్తులు కూడా ఉండటం వల్ల హిందువులు చక్కగా పూజలు చేసుకుంటున్నారు.
సాయి ఆలయాలలో ఇతర దేవతామూర్తుల విగ్రహాలను తొలగిస్తే ... క్రమంగా సాయి మతం వేరేగా ఏర్పడే ప్రమాదం ఉంది.
కొందరు ఏమంటున్నారంటే, సాయిని ఆరాధించేవారు సాయిమతం ఏర్పరుచుకోండి అంటున్నారు.
ఇప్పటికే హిందూ మతం నుంచి బౌద్ధమతం, జైన మతం ఏర్పడ్డాయి. హిందువులలో ఇలా చీలికలు ఏర్పడటం మంచిది కాదు.
*****************
. మంచి విషయాలను కలుపుకుని ముందుకు పోవటం ప్రాచీనుల విధానంగా ఉండేది.
.......................
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
**************
సాయి ఆలయాలలో ఇతర దేవతల విగ్రహాలు ఉండకూడదనే విషయం గురించి...
ఇప్పుడు సాయి ఆలయాలలో ఇతర దేవతల మూర్తులు కూడా ఉండటం వల్ల హిందువులు చక్కగా పూజలు చేసుకుంటున్నారు.
సాయి ఆలయాలలో ఇతర దేవతామూర్తుల విగ్రహాలను తొలగిస్తే ... క్రమంగా సాయి మతం వేరేగా ఏర్పడే ప్రమాదం ఉంది.
కొందరు ఏమంటున్నారంటే, సాయిని ఆరాధించేవారు సాయిమతం ఏర్పరుచుకోండి అంటున్నారు.
ఇప్పటికే హిందూ మతం నుంచి బౌద్ధమతం, జైన మతం ఏర్పడ్డాయి. హిందువులలో ఇలా చీలికలు ఏర్పడటం మంచిది కాదు.
*****************
. మంచి విషయాలను కలుపుకుని ముందుకు పోవటం ప్రాచీనుల విధానంగా ఉండేది.
.......................
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.